News
ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు అందించింది. దీంట్లో మీరు నెలకు రూ.10,000 సిప్ చేసి ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1 కోటి ...
ప్రభుత్వం హయెస్ట్ GST రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే.. ఇండియాలో చిన్న కార్లు ఈ సెగ్మెంట్ కిందకి వస్తాయి. దీంతో ...
భారీ వర్షాల మధ్య ముంబై మొనోరైల్ మధ్యలో ఆగిపోయింది. పవర్ సప్లైలో సమస్య కారణంగా సుమారు 100 మంది ప్రయాణికులు ఒక గంటకు పైగా ...
హైదరాబాద్లో ఫైబర్-టు-హోమ్ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. TGSPDCL కేబుల్ కట్స్ కారణంగా వేలాది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ...
పండుగ వేళ కొత్త కారు కొనే ప్లానింగ్లో ఉన్న వారికి గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. బ్యాంకులు అదిరే ఆఫర్లు అందిస్తున్నాయి.
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీ రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ ఈ రోజు (మంగళవారం) ఉదయం కన్నుమూశారు ...
OTT Movie: పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీర మల్లు' సినిమా జూలై 24న విడుదలై ఆశించిన విజయం సాధించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20న తెలుగు, తమిళం, మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి దేవాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ సతీమణి శోభ ఆమె తన మనవడు హిమాన్షుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయనగరం పూలబాగ్ కాలనీలో అంధుల ఆశ్రమ పాఠశాలలో 40% పైగా దృష్టి లోపం కలిగిన విద్యార్థులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు.
50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లు 8వ పే కమిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 8వ పే కమిషన్ ఏర్పాటైతే వేతనం రూ.51,000 ...
ములుగు జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షానికి వాగులు ...
కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారి ఆలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయం నీదా నాదా.. ఇద్దరు మహిళల మధ్య వార్ నడుస్తుంది.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results